మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూర పండు పెడితే మూత్రం సాఫీగా అవుతుంది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మంలాంటి వాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు.
డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే ఖర్జూరపండు తరచుగా తినాలి.
good information
ReplyDeleteyou are amazing
ReplyDelete